ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీలకు 42% రిజర్వేషన్లు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం: భట్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 06:22 PM

TG: సోషియో-ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్‌మెంట్, పొలిటికల్& క్యాస్ట్ సర్వే (కులగణన)ను దేశంలోనే చారిత్రాత్మకమైన చర్యగా DyCM భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఈ సర్వేను ఉదాహరణగా చూపిస్తూ రాహుల్ గాంధీ ఒత్తిడి వల్ల కేంద్రం కూడా దేశంలో కులగణనకు ముందుకు వచ్చిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు లోక్, రాజ్య సభల్లో తమ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తారని తెలిపారు. విపక్ష ఎంపీలు మద్దతు తెలపాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa