ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఖీ, వరలక్ష్మి వ్రతాలకు 400 ప్రత్యేక బస్సులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 02:55 PM

రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహబూబ్ నగర్ రీజినల్ మేనేజర్ పి. సంతోష్ కుమార్ తెలిపారు. గురువారం నుంచి శనివారం వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలలోని వివిధ ప్రాంతాలకు 245 అదనపు ట్రిప్పులు, ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ కు వెళ్లేందుకు 155 అదనపు ట్రిప్పులు నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa