ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్: నరసింహులును కలిసిన చిన్న శ్రీశైలం యాదవ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 11:42 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, చిన్న శ్రీశైలం యాదవ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులును కలిసి తన కుమారుడు నవీన్ యాదవ్‌కు మద్దతు కోరారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముంజగళ్ళ విజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa