ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహితను లొంగతీసుకున్న మాంత్రికుడు.. ఇద్దరు కలిసి భర్తను లేపేశారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 01:58 PM

తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలో బంగారం పోయిందని వచ్చిన దంపతుల సంసారంలో మాంత్రికుడు చిచ్చు పెట్టాడు. పోయిన బంగారం ఎవరు ఎత్తుకెళ్లారని మంత్రగాడు సురేష్ గౌడ్ ను రాము అతని భార్య మానస సంప్రదించారు. తరచూ ఈ విషయంలో భార్య మాంత్రికుడుని కలవడంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో మందలించాడు. ఇతడి అడ్డు తొలగించుకోవాలని మద్యం తాగేందుకు పిలిచి చంపి ఆతర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలిసుల దర్యాప్తులో ఈ ఘటన వెలుగు చూసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa