ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు లగేజీ క్యాబిన్‌లో మరో రెండు మృతదేహాలు.. ఇంతకీ ఎవరివి?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 02:42 PM

AP: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్ధమైన తర్వాత, బస్సు లగేజీ క్యాబిన్‌లో కూడా రెండు మృతదేహాలను గుర్తించారు. ఇంతకు ఆ మృతదేహాలు ఎవరివి..? అనే విషయం తెలియరాలేదు. "ఇంతకీ క్యాబిన్‌లో మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి?. అక్రమంగా ఓనర్‌కి తెలియకుండా దొడ్డిదారిన డబ్బులు తీసుకుని ఈ ఇద్దరు ప్రయాణికులకు క్యాబిన్‌లో చోటు కల్పించారా?" అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa