ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండి దిగుమతి ధరల తగ్గింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 02:03 PM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం దిగుమతి ధర 10 గ్రాములకు 42 డాలర్లకు, వెండి కిలోకు 107 డాలర్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లో ధరలను స్థిరంగా ఉంచడం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. అయితే, బేస్ ఇంపోర్ట్ ప్రైస్ తగ్గితే దిగుమతిదారులపై పన్ను భారం తగ్గి, మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa