ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్యే పద్మావతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 02:18 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి రహ్మత్ నగర్ లో గడపగడపకు తిరిగి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆమె ప్రచారం చేశారు. నవీన్ యాదవ్ తో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa