ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోపీనాథ్‌ మరణం మిస్టరీగా అనిపిస్తోంది.. తల్లి సంచలన వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 04:10 PM

TG: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తోందని, ఆయన ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలీదని అన్నారు. జూన్ 6న చనిపోయారా.. 8న చనిపోయారా అన్నది సందేహంగానే ఉందని పేర్కొన్నారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ వచ్చిన తర్వాత మరణవార్తను బయటకు చెప్పారని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa