ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి: రాష్ట్ర చైర్మన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 12:36 PM

సూర్యాపేట జిల్లా NHRC కార్యాలయంలో జిల్లా ప్రెసిడెంట్ బండ్ల రమేష్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన NHRC రాష్ట్ర చైర్మన్ చింతపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యాలయం నిర్వహణతో పాటు ప్రజల సమస్యలపై సభ్యులందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఉమెన్ పోర్ట్ చైర్మన్ శ్రీమతి మాదాను సప్న, మెన్ వింగ్ వైస్ చైర్మన్ నవీలే నాగయ్య, జనరల్ సెక్రెటరీ బరపటి సునీత, కన్వీనర్ సారగండ్ల సైదులు, కోఆర్డినేటర్ అనుములపురి కృష్ణ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa