రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ దాడుల్లో రైస్ మిల్లర్లు భారీగా సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించినట్లు బయటపడింది. నిర్మల్లో కట్టా బాలాజీ రైస్ మిల్లో 2684 మెట్రిక్ టన్నులు (రూ.6.22 కోట్లు) మాయం. సంగారెడ్డిలో 3752.80 క్వింటాళ్లు (382 బస్తాలు) తక్కువగా గుర్తించి చర్యలకు సూచించారు. వనపర్తిలో రెండు మిల్లుల్లో 1,47,375 బస్తాలు దారి మళ్లింపుతో రూ.13.67 కోట్ల అక్రమాలు బయటపడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa