ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్.. ఓటమి తర్వాత మాగంటి సునీత ఎమోషనల్ ట్వీట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 03:48 PM

TG: జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత శుక్రవారం తన ఓటమిపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు, ప్రజలకు అండగా నిలవడానికి తనను నమ్మి ఓటేసిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయినా, ప్రజాసేవలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాగంటి సునీత పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa