ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ ప్రభుత్వం విజన్‌తో ముందుకెళ్తోంది : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 02:44 PM

‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సమ్మిట్-2025 వైభవోపేతంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ ఒక భాగమని, లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు వెళ్తోందని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఎదగాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్‌తో ముందుకు వెళ్తోందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa