ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 04:24 PM

తెలంగాణ రాష్ట్రమంతా తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ 25 నుంచి 28 వరకు చలి మరింత పెరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో చలి తీవ్రతతో పాటు గాలులు వీస్తాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa