కామారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) వద్ద బారులు తీరుతున్నారు. భిక్కనూరులో రైతులు వేకువజామున 5 గంటల నుంచే తమ చెప్పులను క్యూ లైన్లో ఉంచి వేచి చూడటం చర్చనీయాంశమైంది. అయితే, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa