ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అలర్ట్.. 6 రోజుల పాటు ఆ సేవలు రద్దు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 10:12 AM

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే వార్షిక అధ్యయనోత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు నిత్య కైంకర్యాలైన సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం, జోడు సేవా పర్వాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకట్ రావు ప్రకటించారు. అధ్యయనోత్సవాల నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa