ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టులో గ్రూప్‌-1పై ముగిసిన వాదనలు.. JAN 22న తీర్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 07:29 PM

తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌-1పై వాదనలు ముగిశాయి. వచ్చే నెల 22న తీర్పు ఇవ్వనుంది. Grp-1జాబితా కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా సెలక్షన్‌ లిస్ట్‌ను సింగిల్‌ బెంచ్‌ రద్దు చేసింది. దీనిపై TGPSC అప్పిల్‌కు వెళ్లడంతో సింగిల్‌ బెంచ్ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ స్టే ఇచ్చింది. పరీక్ష నిర్వహణ తప్పుల తడకగా జరిగిందిని సెలెక్ట్ కాని అభ్యర్థులు ఆరోపించగా నిబంధనల మేరకే గ్రూప్‌-1 పరీక్ష జరిగిందని టీజీపీఎస్సీ వివరణ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa