ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో 199 అవినీతి కేసులు నమోదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 02:36 PM

TG: 2025 సంవత్సరంలో అవినీతి అధికారులపై ACB పంజా విసిరింది. ఈ ఏడాది మొత్తం 199 కేసులు నమోదు చేసి 273 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. 157 ట్రాప్ కేసుల్లో 224 మంది అరెస్ట్ అయ్యారని వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. 15 అక్రమాస్తుల కేసుల్లో రూ.96.13 కోట్లు వెలికి తీశామని పేర్కొన్నారు. 115 మందిపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa