TG: స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందింది. బొంబాయి కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి(26) స్కూటీపై వెళ్తుండగా ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో స్పాట్లోనే చనిపోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ బస్ డిపో వద్ద జరిగింది. కాగా మహేశ్వరి బీరంగూడలో జిమ్ ట్రైనర్గా పని చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa