ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల తాకిడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 02:08 PM

మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంది. రేపటి నుంచి సమ్మక్క, సారక్క జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారి సేవలో పాల్గొంటున్నారు. మహిళా భక్తులు ఆలయం ముందు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa