మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, మిడ్జిల్ మండల్ లోని చిల్వేర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మార్చి 8న జరగాల్సిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక రోజు ముందుగానే, అనగా 07-03-2026న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ శ్రీ బొల్గమ్ నాగరాజు గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి R. S. S శ్యామలాకుమారి, మధ్యాహ్న భోజన వర్కర్ శ్రీమతి బంగారమ్మ, మరియు అంగన్వాడి ఆయా శ్రీమతి అనితలను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు C. వెంకటయ్య, గురుప్రసాద్ గౌడ్, హర్యా, రమేష్ గౌడ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa