చాలా మంది తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఒత్తిడి కారణంగా తలనొప్పికి గురి అవుతామని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుబొమ్మలు, ముదుటి మధ్య ప్రాంతంలో ఓ 45 సెకండ్ల పాటు వేలితో నొక్కి పట్టి మసాజ్ చేస్తే తల నొప్పి సమస్యలు దూరం అవుతుంది. శరీరంలో 12 భాగాలను మెదడుకు అనుసంధానించే నాడీకణాలు ఈ మార్గంలో ఉంటాయి. దీంతో ఆ ప్రాంతంలో నొక్కి ఉంచటంతో ఆయా భాగాలు ఉత్తేజితం అవుతాయని వైద్యు నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa