ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే పేదల సొంతింటి కల నెరవేరుస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 11:12 AM

సొంతింటి కళను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెరవేర్చుతాడని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించిన కార్యకర్తలు, ఇతరులతో ఆయన సమావేశమై మాట్లాడారు. 2019-24 సంవత్సరంలో ఇళ్లకు సంబంధించి ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీ కులాలకు రూ.50 వేలు, ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐఎల్‌ చిన్న, పొన్నతోట మల్లి, బిర్రు సంతోష్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa