ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 08:11 PM

చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో కొలువైన నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో నరసింహా బాబు, చైర్మన్ కొమ్మినేని చిన్న ఆదినారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com