ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంట్లో వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ఏపీకి చంద్రబాబు సీఎం కావడం గర్వకారణమని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు వచ్చేలా.. చంద్రబాబు కృషి చేస్తున్నారని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
![]() |
![]() |