వైఎస్సార్ కడప జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పందించారు. తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.
సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం వైసీపీకి వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. కర్మాగారాల యజమానులపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానన్నారు. కాగా, సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జులుం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
![]() |
![]() |