అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం నేడు వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో చెంబకూరు జడ్పి హైస్కూల్ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. రామసముద్రం మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన.
ఉప్పలపాటి సురేంద్ర కుమార్తె ఉప్పలపాటి కీర్తన 590 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. భువనేశ్వరి 578 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. యంగన్న అనుష్క 572 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచింది.
![]() |
![]() |