IPL 2025లో సంచలనం నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్య వంశీ 14 ఏళ్ల వయసులో సెంచరీ చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అందులో 7 ఫోర్లు, 11 సిక్స్లు ఉన్నాయి. గుజరాత్ బౌలర్లను ఏ మాత్రం కనికరం లేకుండా వైభవ్ ఊచకోత కోశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ విజయం దిశగా దూసుకెళ్తాంది.
![]() |
![]() |