IPL-2025లో భాగంగా జైపూర్ వేదికగా సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘన విజయం సాధించింది. GT ఇచ్చిన 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. రాజస్థాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (101) అద్భుత శతకం, జైస్వాల్ (70) హాఫ్ సెంచరీతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
![]() |
![]() |