ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని హతమార్చాం: అమిత్‌ షా

national |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 01:02 PM

ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో రెండోరోజు చర్చ కొనసాగుతోంది. మంగళవారం లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌షా ప్రసంగం చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి కీలక నిందితుడు సులేమాన్‌ హతమయ్యాడని అమిత్‌ షా ప్రకటించారు. మతం పేరుతో పర్యాటకుల్ని చంపడం అమానుషం అని అన్నారు. నిన్న భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయని, మన సైన్యం, జమ్ముకశ్మీర్‌ పోలీసులకు అభినందనలు అని పేర్కొన్నారు. ఆపరేషన్‌ మహాదేవ్‌ ఇంకా కొనసాగుతోంది అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa