ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకుల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌పై ఆర్బీఐ నియంత్రణ ఉండదు: RBI గవర్నర్‌

national |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 02:44 PM

బ్యాంకుల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ అంశంపై ఆర్బీఐ నియంత్రణ ఉండదని ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా స్పందించారు. మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని ఆయన చెప్పారు. దీనిపై ఆర్‌బీఐ నియంత్రణ ఏదీ ఉండదని తెలిపారు. కొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్‌ను రూ.10వేలు నిర్ణయిస్తాయని.. ఇంకొన్ని ఆ నిబంధనను ఎత్తివేశాయని అన్నారు. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్‌ మినిమమ్‌ బ్యాలెన్స్‌ను గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa