ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ భారీ సైనిక విన్యాసాలు: పాకిస్తాన్‌కు కలవరం

national |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 01:58 PM

AP:భారత నావికాదళం గుజరాత్ తీరం దగ్గర అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు 'ఆపరేషన్ సింధూర్ 2.0' పేరుతో భారీ సైనిక విన్యాసాలు చేపట్టనుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సమన్వయంతో జరిగే ఈ విన్యాసాలు పాకిస్తాన్‌ను కలవరపెడుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఉద్రిక్తతలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు ఈ భారత సైనిక కదలికలు కొత్త ఒత్తిడిని తెచ్చాయి. రక్షణ మంత్రి ఇప్పటికే పాకిస్తాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa