ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనకు బ్రేక్

national |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 10:49 AM

ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరాల్సిన విమానం ఆలస్యమైంది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన కోసం ఉదయం 8.30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ కారణంగా ఆలస్యమైంది. ఈ ఆలస్యం వల్ల ప్రధాని పర్యటనలో ఒక రోజు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa