ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2026 సీజన్ చివరిదని రాబిన్ ఊతప్ప ప్రకటించారు. యువ క్రికెటర్లపై చెన్నై జట్టు భారీగా పెట్టుబడులు పెట్టిందని, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వంటివారు భవిష్యత్ నాయకులుగా ఎదుగుతున్నారని, ఈ నేపథ్యంలో ధోని జట్టు నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఊతప్ప పేర్కొన్నారు. ధోని మెంటార్గా కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఊతప్ప ప్రకటన ధోని అభిమానులకు బ్యాడ్ న్యూస్ గానే చెప్పవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa