ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోని అభిమానులకు బ్యాడ్ న్యూస్

sports |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 10:15 AM

ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2026 సీజన్ చివరిదని రాబిన్ ఊతప్ప ప్రకటించారు. యువ క్రికెటర్లపై చెన్నై జట్టు భారీగా పెట్టుబడులు పెట్టిందని, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వంటివారు భవిష్యత్ నాయకులుగా ఎదుగుతున్నారని, ఈ నేపథ్యంలో ధోని జట్టు నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఊతప్ప పేర్కొన్నారు. ధోని మెంటార్‌గా కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఊతప్ప ప్రకటన ధోని అభిమానులకు బ్యాడ్ న్యూస్ గానే చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa