ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాంధ్రలో జనసేన పట్టు: మూడు సీట్లపై గురి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 10:26 AM

ఉత్తరాంధ్ర జిల్లాలపై జనసేన పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఈ ప్రాంతం నుంచే ఆ పార్టీకి ఎక్కువ అభిమానం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో జనసేన గెలిచిన 21 అసెంబ్లీ సీట్లలో 6 ఈ మూడు జిల్లాల నుంచే వచ్చాయి. ఆ పట్టును రెట్టింపు చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. నాగబాబు ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండతో పాటు ఎచ్చెర్ల, పాతపట్నం సీట్లపై జనసేన కన్నేసినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa