రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. తెల్లవారుజామున 2:01 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఉపరితలం నుంచి భూమి లోపల 10 కి.మీ.దూరంలో సంభవించినట్లు పేర్కొంది. ఇదే తరహాలో శనివారం తెల్లవారుజామున యూపీలోని లక్నో సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa