ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు మంగళవారం దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. క్రిస్టియన్, మైనారిటీ స్కూళ్లకు మాత్రం అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 6 వరకు సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 7 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 220 పనిదినాలు, 80 రోజులు సెలవులుగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa