తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 27 నుండి అక్టోబరు 5 వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 20వ తేదీ మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఆలయంలో బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఇందుకోసం సెప్టెంబరు 19 వ తేదీన సిఫారసు లేఖలు స్వీకరించబడవని, భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa