దేశంలో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.620 తగ్గి ప్రస్తుతం రూ.50,930 కి చేరింది. కిలో వెండి ధర రూ.రూ.900 తగ్గి రూ.57,000 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.50,930గా ఉంది. కిలో వెండి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.50,930 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,000గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa