ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 02:48 PM

రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర భూ పరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను శుక్రవారం విజయవాడ నుండి ఆదేశించారు. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని, జేసి నారపరెడ్డి మౌర్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa