ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు నియోజకవర్గాల పార్టీ ఇంచార్జులతో చంద్రబాబు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 09:53 PM

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పుడే 2024 ఎన్నికలపై దృష్టి సారించారు.తాజాగా శుక్రవారం మూడు నియోజకవర్గాల పార్టీ ఇంచార్జులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా పాణ్యం, బనగానపల్లె ఇన్‌ఛార్జ్‌లు గౌరు చరితారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు ఏలూరు ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణ హాజ‌ర‌య్యారు.ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఏ నియోజకవర్గంలో పనిచేసినా నాయకుల పనితీరును బట్టి టికెట్లు కేటాయిస్తామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa