ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 04:13 PM

కుప్పంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిలు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. మూడవ విడత వైయస్సార్ చేయూత ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, భరత్, రెస్కో చైర్మన్ సెందిల్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa