ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాధ్యమైనంత వరకు కాలుష్య రహిత టపాసులనే కాల్చాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 24, 2022, 05:18 PM

దీపావళి పండుగ ను పురస్కరించుకొని కాకినాడ  జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు జిల్లాలోని పోలీస్ అధికారులకు, బాణసంచా తయారి/అమ్మకం దారులకు & జిల్లా ప్రజలకుబాణసంచా దుకాణాలకు దూరంలో వాహనాలను నిలుపు కోవాలి.లైసెన్సులు లేకుండా ఎవరైనా టపాసులు తయారుచేసిన, నిల్వలు చేసినా, విక్రయాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా  అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారాన్ని ఉంటే పోలీసులకు తెలియచేయాలి. క్రింది సూచనలు చేయడం జరిగింది.గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ అగ్నిమాపక కార్యాలయం విద్యుత్ శాఖ ఆమోదం పొందిన అనధికారికంగా బాణాసంచా  విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ముఖ్యమైన కూడళ్ళ నందు బాణసంచా విక్రయించే చోట అగ్నిమాపక యంత్రమును ఏర్పాటు చేసుకొని, నీటినిల్వ, ఇసుక నిల్వ చేసుకోవాలి.  మాచారం ఇచ్చిన వారి వివరాలు  గోప్యంగా ఉంచ బడుతాయి.దీపావళి పర్వదినాన్ని జిల్లా  ప్రజలు అందరూ వారి యొక్క కుటుంబ సభ్యులతో   తగిన జాగ్రత్తలు తీసుకొని  ఆనందంగా పండుగను జరుపుకోవాలి.సాధ్యమైనంత వరకు కాలుష్య రహిత టపాసులనే కాల్చాలి. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలి. రాత్రి 10 గంటల తర్వాత బాణాసంచా కాల్చరాదు అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa