ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోగిని ల బాధలని తీర్చ దిశగా పోలీస్ వ్యవస్థ అడుగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 04:11 PM

అనంతపురం జిల్లా లో ఆనాదిగా జోగిని బసివిని అనే ఒకే దురాచారం ఉండేది అటువంటి దురాచారాల కు బలైన కుటుంబాలు ఇప్పటికీ సమాజానికి దూరంగా నలిగిపోతూ ఉన్నాయి. అటువంటి వారిని గుర్తించి వారికి అనంతపురం జిల్లా ఎస్పీ అయిన డాక్టర్ ఫక్కిరప్ప కాగినెళ్ళి IPS వారికి ఇదివరలో మెడికల్ క్యాంపు నిర్వహించి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది. వారితో దీపావళి జరుపుకోవడం జరిగింది. ఈరోజు వారి కుటుంబాలకు&ఆత్మహత్య చేసుకున్న రైతన్న ల కుటుంబాలకు RDT వారి సౌజన్యంతో నిత్యావసర సరుకులను పంపిణీ జరుగుతుంది.జోగినీ&బసివిని కుటుంబాలలో అర్హులైన వారికి గృహ నిర్మాణానికి  RDT సంస్థ ముందుకొచ్చినట్లు తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa