రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో విద్యార్థి ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. రాజువారి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని.. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa