ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్ ఎన్నికలకై దూకుడు పెంచిన కాంగ్రెస్

national |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 01:51 PM

త్వరలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. జోనల్, లోక్ సభ, ఇతర పరిశీలకులుగా పార్టీ సీనియర్ నేతలను నేడు ప్రకటించింది. దీంట్లో భాగంగా 5గురు జోనల్ పరిశీలకులను, 32 మంది లోక్ సభ పరిశీలకులను, 5గురు ఇతర పరిశీలకులను నియమించింది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా తొలి దశలో 89 స్థానాలకు డిసెంబర్ 1న, రెండో దశలో 93 స్థానాలకు 5న ఎన్నికలు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa