స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోయి 61,750 వద్ద ముగిసింది. నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 18,343 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎల్ అండ్ టి (1.25%), ఐసిఐసిఐ బ్యాంక్ (0.63%), భారతీ ఎయిర్టెల్ (0.59%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.55%), యాక్సిస్ బ్యాంక్ (0.39%).
టాప్ లూజర్స్ : టైటాన్ (-2.21%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.16%), మారుతీ (-1.63%), హెచ్డిఎఫ్సి లిమిటెడ్ (-1.39%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.31%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa