ఓ వ్యక్తి ఆకాశంలో 4,200 అడుగుల ఎత్తులో 40 కవితలను చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్ లో స్థానం సంపాదించాడు. మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన అటల్ కశ్యప్ కు సాహిత్యం అంటే చాలా ఇష్టం. గత ఏడేళ్లుగా కవితలు రాసి ప్రచురిస్తున్నాడు. తాజాగా 40 కవితలతో తన ఏడో కవితా సంకలనాన్ని ప్రచురించి.. ‘బాతేన్ హమారీ తుమ్హారీ’ అని పేరు పెట్టాడు. భిన్నంగా చేయాలని పారాగ్లైడింగ్ చేస్తూ 40 నిమిషాల్లో 4,200 అడుగుల ఎత్తులో 40 కవితలను పఠించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa