ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ్ స్వామి శతాబ్ది మహోత్సవాలు ప్రారంభించిన ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 10:52 PM

అహ్మదాబాద్‌లో పరమిఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నెల రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ హాజరయ్యారు. అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ సంస్థ ఆధ్వర్యంలో 600 ఎకరాల్లో జరుగుతున్న వేడుకలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పరమిఖ్ స్వామి మహరాజ్ అనేక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa