అనంతపురం నగరంలో గుంతలమయమైన రోడ్ల పూడ్చివేత కార్యక్రమాన్ని జనసేన పార్టీ శ్రేణులు కొనసాగించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు ఆధ్వర్యంలో ఎస్బీఐ కాలనీ, జేఎనటీయూ రోడ్డులో పలు చోట్ల గుంతలమయమైన రోడ్లకు కంకరమట్టి, సిమెంటు వేసి గుంతలను పూడ్చివేశారు. కార్యక్రమంలో జిల్లాప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నాయకులు అవుకు విజయ్కుమార్, ముప్పూరి కృష్ణ, మురళీ, నెట్టిగంటి హరీష్, పవన, పవనిజం రాజు, చరణ్, వడ్డే వెంకటేష్, తోట మోహన, మల్లి, నౌషాద్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa