ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గురువారం మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ధన్నవాడ మహేశ్వరరెడ్డి, చేరెడ్డి చెన్నకేశవరెడ్డి, ఎంపీడీఓ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa